ఓటుకు నోటు..ముగిసిన అధ్యాయమేనా.?
ఓటుకు నోటు కేసుతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇరుకున పెట్టడానికి రెండు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు తమవంతు కృషి చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఓటుకు నోటు కేసుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టనికి బిఆర్ఎస్ పార్టీ నేత జగదీష్ ఈ కేసును తెలంగాణ నుండి మధ్యప్రదేశ్ కు తరలించాలంటూ సుప్రీం...
20 September, 2024