అప్పుడు సిట్తోనే అన్నీ… ఇప్పుడు వద్దట!
జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతో టిడిపి ముఖ్య నేతలందరినీ ఏదో ఓ కేసులో ఇరికించి లోపలేసేస్తే ఎన్నికలలో పోటీ లేకుండా గెలిచేయొచ్చని భావించింది. అందుకే జగన్మోహన్ రెడ్డి 175కి 175 సీట్లు మనకే అని చెపుతుండేవారేమో?
అప్పుడు ప్రతీ కేసుని సీఐడీ, ఏసీబీ పోలీసులే దర్యాప్తు జరిపేవారు. అది సహజం కూడా. జగన్, వైసీపి నేతలు కోరుకున్నట్లుగానే...
24 September, 2024