అప్పుడు బెదిరించి, ఇప్పుడు బకాయిలు చెల్లించేశారట!
ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు రూ.1,500 కోట్లు బకాయిలు చెల్లించనందుకు వైద్య సేవలు నిలిపివేస్తామని ఇటీవలే ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకి లేఖ ద్వారా తెలియజేశాయి. అయితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదని, యదాతదంగా కొనసాగుతున్నాయని ప్లానింగ్ బోర్డు అధ్యక్షుడు, వైసీపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. టిడిపి, బీజేపీ నాయకులు పనిగట్టుకొని ఆరోగ్యశ్రీపై...
26 May, 2024