ఢిల్లీ లిక్కర్ కేసు పార్ట్ -2 .?
దేశ రాజకీయాలలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు లో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జాగృతి అధ్యక్షురాలు కవిత, మనీష్ సిసోడియా లతో పాటు మరో 23 మందిని ఈ కేసు నుంచి విముక్తి చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ తీర్పు ఇచ్చింది.
దీనితో వీరంతా మేము కడిగిన...
9 March, 2026