మద్యం కేసులో ఈడీ సోదాలు.. ఇప్పుడేమంటారు మావిగన్స్?
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు నేడు వైసీపీ నేతల ఇళ్ళలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ల ఇళ్ళలో సోదాలు నిర్వహించారు.
ఏపీ సిట్ నివేదిక ఆధారంగా హైదరాబాద్, తిరుపతి, విజయవాడలోని వారి ఇళ్ళలో...
24 April, 2026