క్షమాపణలు చెప్పి వివాదం ముగిద్దామని చెప్పి….
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొ.నాగేశ్వర్ ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా-పవన్ కళ్యాణ్ భేటీలో ఇదీ మాట్లాడుకున్నారంటూ వైసీపీ పట్ల తన అవ్యాజమైన ప్రేమని, టీడీపి, చంద్రబాబు నాయుడు పట్ల అక్కసుని వెళ్ళగక్కారు.
కానీ ఆ తర్వాత తాను తప్పుడు సమాచారంతో పొరపాటున ఆవిధంగా మాట్లాడానని, కనుక బేషరతుగా ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంతున్నానని చెప్పి, క్షమాపణలు...
28 May, 2026