‘ఒక్క ఛాన్స్ కు ఇక నో ఛాన్స్ అట’..బాబు గారి జోస్యం…!
ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ వైసీపీ ప్రభుత్వానికి వెటకారంతో కూడిన కౌంటర్ ఇచ్చారు.
5 ఏళ్లుగా 5 కోట్లమంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమే...ఎన్నికల షెడ్యూల్ వచ్చింది...ఇక జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది...ఇక పోలింగ్ మిగిలింది....
16 March, 2024