సిద్ధం సభలో కొత్తగా ఏమైనా చెపుతారా… మళ్ళీ అదే పాటా?
ఇవాళ్ళ, (ఆదివారం) సాయంత్రం బాపట్ల జిల్లా పి.గుడిపాడు వద్ద వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ నిర్వహించబోతున్నారు. ‘సిద్ధం సిరీస్’లో ఇదే చివరి సభ కనుక ఈ సభకు కనీసం 2-3 లక్షల మందిని తరలించి అధినేత మనసు గెలుచుకోవాలని వైసీపి నేతలు నానా తిప్పలు పడుతున్నారు.
ఈ సభని విజయవంతం చేసేందుకు ఉమ్మడి...
10 March, 2024