మరణాన్ని జయించి అనుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్తున్న పంత్…!
2016 లో జరిగిన ఐపిల్ లో ఢిల్లీ ఫ్రాంఛైజ్స్ తరుపున మొదటిసారిగా క్రికెట్ అభిమానులను పలకరించిన రిషబ్ పంత్ అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్నారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ గా క్రికెట్ గ్రౌండ్ లో అడుగుపెట్టిన అతికొద్దికాలంలోనే 2017 లో జరిగిన టీ 20 ఇంటర్ నేషనల్ మ్యాచ్ లలో సెలక్ట్...
13 March, 2024