మావోయిస్టులు లేని అడవులు…ఎవరికి నైవేద్యం?
నేడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు పోలీసులకు ఆయుధాలు సమర్పించి లొంగి పోయారు. ఒకప్పుడు వృదాప్యం, అనారోగ్యం తదితర సమస్యలతో అడపాదడపా మావోయిస్టులు లొంగిపోతుండేవారు.
కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో దేశవ్యాప్తంగా అడవులలో దాగి ఉన్న మావోయిస్టులను ఏరివేస్తుండటంతో ప్రాణభయంతో పలువురు అగ్రనేతలతో...
7 March, 2026