వారం రోజుల్లో యుద్ధం సమాప్తం: కేఏ పాల్!
ప్రపంచ దేశాలలో ఎక్కడ ఏ యుద్ధం జరిగిన ఐఖ్యరాజ్య సమితి కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటుంది. మిత్ర దేశాలు ‘నిశితంగా గమనించే’ ప్రేక్షకపాత్రకు పరిమితమవుతాయి. ‘చర్చలతోనే శాంతి సాధ్యం’ అంటూ సుద్దులు చెపుతుంటాయి.
కానీ మన తెలుగువాడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రీస్టియన్ మత బోధకుడు కేఏ పాల్ వెంటనే చొరవ తీసుకొని ఆయా...
11 March, 2026