హై కోర్టుకు జగన్ కోడి కత్తి కేసు…
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్టు లో కోడి కత్తితో జరిగిన దాడి ఘటనకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను ఉమ్మడి హైకోర్టు వాయిదా వేసింది. జగన్ దాడి కేసును స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించేలా ఆదేశించాలంటూ ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు....
29 October, 2018