ప్రజలకు ఆర్బీఐ తీవ్ర హెచ్చరికలు!
ఇండియాలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి రోజురోజుకూ పెరుగుతున్నందున 500, 1000 రూపాయల నోట్లను తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాటిని పరిశీలించి అసలైన నోట్లేనని తెలుసుకుని స్వీకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది.
"కొన్ని అసాంఘిక శక్తులు నకిలీ నోట్లను రోజువారీ లావాదేవీల్లోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి....
27 October, 2016