‘బ్లాక్ మనీ’పై మోడీ సర్కార్ మరో స్కెచ్?
దేశంలో నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు నరేంద్ర మోడీ సర్కారు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 3 లక్షలు మించి జరిగే నగదు లావాదేవీలను నిషేధించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బృందం బ్లాక్ మనీపై సమీక్షించి సిఫార్సులు చేయగా, తాజాగా వాటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం...
22 August, 2016