అమరావతి – అమరజీవి ఇద్దరు చిరంజీవులే…
భాష ప్రయుక్త రాష్ట్రాల సాధనలో భాగంగా తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం ప్రత్యేక రాష్ట్రం అంటూ 58 రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించిన చిరంజీవి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు.
ఆయన 125 వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆయన 58 రోజుల నిరాహారదీక్షకు ప్రతీకగా 58 అడుగుల...
16 March, 2026