ఏపీలో గేమ్ చేంజర్ ఇప్పుడు కౌంటింగే
పోలింగ్ రోజున పోటెత్తిన ఓటర్లను చూసి మంత్రులు, వైసీపి నేతలు మొదట ఆందోళనతో గగ్గోలుపెట్టారు. ఈసారి టిడిపి కూటమి గెలువబోతోందని వారికీ అర్ధమైన్నట్లే ఉంది. కనుక పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాలలో అల్లర్లు, విధ్వంసానికి పాల్పడ్డారు. తిరిగి టిడిపిని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, పోలీసులనే నిందించారు.
ఆ సమయంలోనే సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు...
24 May, 2024