ఆనాడు కూడా ఇలాగే మాట్లాడురుగా సార్?
విశాఖ పోర్టులో పట్టుబడిన మాదక ద్రవ్యాల కంటెయినర్ విషయంలో టిడిపి బలంగా వాదనలు వినిపిస్తుండటంతో వైసీపి ఆత్మరక్షణలో పడింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల కొన్ని ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. వాటిలో సదరు కంపెనీ యజమాని, డైరెక్టర్లు వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డితో సహా కొందరు వైసీపి నేతలతో దిగిన ఫోటోలు ఉన్నాయి.
దీంతో...
26 March, 2024