నేడు వాలంటీర్లకు 243.34 కోట్లు ప్రజాధనం పందేరం
వైసీపీ రాజకీయ అవసరాల కోసం సృస్టించుకొన్న వాలంటీర్ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తోంది. జగన్ కుటుంబం అధ్వర్యంలో నడుస్తున్న సాక్షి పత్రిక అమ్మకాలు పెంచేందుకు సుమారు 4 లక్షల మంది వాలంటీర్లకు నెలకు రూ.200 చొప్పున అలవెన్స్ కూడా చెల్లిస్తోంది. ఇవన్నీ సరిపోనట్లు వైసీపీ ప్రభుత్వం ఏటా వాలంటీర్లకు వందనం...
19 May, 2023