నిజమే! రెడ్ బుక్ అవసరం లేదు!
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ వైసీపీ నేతలు తమ కళ్ళను తమ వేళ్ళతోనే పొడుచుకుంటున్నప్పుడు రెడ్ బుక్ బయటకు తీయాల్సిన అవసరమే లేదని ఇటీవల మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఇందుకు ఉదాహరణగా మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై నమోదైన కేసు గురించి చెప్పారు. ఆయన పెద్ద కోడలు...
29 July, 2026