టాలీవుడ్ కు మరో నటుడు దూరం!
టాలీవుడ్ లో మరో విషాదఘటన చోటుచేసుకుంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వైజాగ్ ప్రసాద్ నేటి తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 75 సంవత్సరాలున్న ప్రసాద్ కు భార్య విద్యావతి, ఇద్దరు పిల్లలు రత్నప్రభ, రత్నకుమార్ ఉన్నారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది.
[m9ad]
వైజాగ్ ప్రసాద్ అసలు పేరు...
21 October, 2018