అసెంబ్లీలో “కామెడీ” చేస్తోన్న ‘జగన్’
అమరావతి కేంద్రంగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేస్తోన్న ప్రకటనలు వీక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. తొలి రోజు మైక్ ల గురించి మాట్లాడి స్పీకర్, సిఎంలతో సహా అందరినీ నవ్వించిన వైసీపీ అధినేత, తాజాగా బుధవారం నాడు విద్యుత్ చార్జీల వినియోగం గురించి మాట్లాడి, వీక్షించే వారిని...
9 March, 2017