ఆ 40 మంది ఎక్కడ? గవర్నర్ ముందు 5 ఆప్షన్లు!
తొలుత శశికళ వర్గం చెప్పుకున్నట్టుగా 130 మంది ఎమ్మెల్యేలు ఆమె వర్గంలో లేరని స్పష్టమైన తరువాత తమిళనాడులో ఉత్కంఠ మరింతగా పెరిగింది. శశికళ శిబిరంలో 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని బయటకు పొక్కడంతో, పన్నీర్ సెల్వం ఇంటిలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను మినహాయిస్తే, మరో 40 మంది వరకూ అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తోంది.
...
9 February, 2017