సీబీఐకు చేరిన కేసు… ఏం తేలుతుందో..?
ప్రముఖ మలయాళ సినీ నటుడు కళాభవన్ మణి మరణం అనుమానాస్పదంగా తేలిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును విచారణను సీబీఐకు అప్పగించాలని కేరళ సర్కార్ నిర్ణయించింది. ఇందు నిమిత్తం కళాభవన్ మృతి వెనుక ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతూ, సీబీఐకి ఇవ్వాలని సిఫార్సు చేస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాసింది.
...
12 June, 2016