గాంధీ వల్ల కాదు! నేతాజీ వలనే ఇండియాకు స్వాతంత్ర్యం!
మహాత్మా గాంధీ చేసిన అహింసాయుత పోరాటం ఫలితంగానే భరతమాత తెల్లదొరల కబంధ హస్తాల నుంచి విముక్తిని పొందిందని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వున్నాం. కానీ, వాస్తవానికి వస్తే... భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించింది గాంధీని చూసి కాదట! నేతాజీ సుభాష్ చంద్రబోస్ కారణంగానే తెల్లదొరలు ఇండియాను విడిచి వెళ్లాల్సి వచ్చిందట.
అత్యంత సంచలనమైన ఈ విషయాన్ని...
27 January, 2016