సజ్జల ఒప్పేసుకున్నారు కానీ…
వైఫల్యాలను ఒప్పుకోవడం గొప్ప విషయం. వాటిని చక్కగా సమర్ధించుకోవడం ఇంకా గొప్ప విషయం. ప్రజలు వైసీపికి భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టినప్పటికీ ఈ 5 ఏళ్ళలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. పోలవరానికి ఓ సాకు, అమరావతికి ఓ సాకు, పరిశ్రమలు రాకపోవడానికి మరో సాకు... చివరికి ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, సిపిఎస్...
1 May, 2024