రాజకీయ ఒంటరితనమే జగన్ను బాధిస్తోందా?
ఏపీలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరూ రాజకీయంగా ఒంటరివారుగా మిగిలిపోయారు. అయితే ఈ విషయంలో ఇద్దరి మద్య చాలా తేడా ఉంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్నప్పుడు దేశంలో అన్ని పార్టీలను కలుపుకుపోయేందుకు ప్రయత్నించారు. అయితే వాటికి తానే నాయకత్వం వహించాలనే దురాశ కారణంగా ఎవరూ ఆయనతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడలేదు. అదే... కేసీఆర్...
11 April, 2024