మార్గదర్శిలోనే మంత్రి రోజా చిట్… ఎందుకు వేశారో?
మార్గదర్శి సంస్థ ఆర్ధిక క్రమశిక్షణ, దానిపై ప్రజలకున్న నమ్మకం వల్లనే అది ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించి దశాబ్ధాలుగా విజయవంతంగా వ్యాపారం సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ గర్వించ దగ్గ సంస్థలలో మార్గదర్శి కూడా ఒకటి.
కానీ అది రామోజీరావు గ్రూపుకు చెంది ఉండటం, ఆ గ్రూపులోని ఈనాడు మీడియా జగన్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, దాని...
21 April, 2024