లంకలో ఉన్నవాళ్ళందరూ రాక్షసులు కారు: నిజమే విబీషణా!
ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం జరుగుతోంది. ‘ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి మాత్రమే’ అని తీర్మానం చేసి ఆమోదించేందుకు ఈ ప్రత్యేక సమావేశం జరుగుతోంది. ఇదివరకు వైసీపీలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు టీడీపి మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నారు.
కనుక నేడు శాసనసభలో జరుగుతున్న ఈ చర్చలో పాల్గొంటూ, “లంకలో ఉన్నవాళ్ళందరూ రాక్షసులు కారు. ఆనాడు...
28 March, 2026