ఢిల్లీలో పురందేశ్వరి… ఇక తాడో పేడో?
ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు వివరించి తిరిగి రాగానే, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీలో మద్యం పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాల గురించి వివరించేందుకు ఆమె ఢిల్లీ వెళ్ళారని చెప్పుకొంటున్నా, రాష్ట్రంలో...
9 October, 2023