ఊరించి, ఆశపెట్టి బిసిలకు మెుండి చేయి!
ప్రముఖ పుణ్యక్షేత్రం టిటిడి బోర్డుకు కొత్త చైర్మన్ గా తిరుపతి యంయల్ఏ భూమన కరణాకర రెడ్డి ని ప్రభుత్వం నియమించింది. జగన్ మెూహన్ రెడ్డి సామాజిక న్యాయం విధానాలపై అవగాహన ఉన్న వారికి ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదుకానీ, గత నెల రోజులుగా ఈ పదవిపై పత్రికల్లో వచ్చిన వార్తలు, మీడియా లీకులు...
6 August, 2023