పధకాలకు లక్షల కోట్లు అప్పులు ఓకే… ఉద్యోగుల పెన్షన్ మాత్రం భారం
ఉద్యోగుల పెన్షన్ చెల్లింపు విషయంలో వైసీపీ ప్రభుత్వం చాలా చాలా... దూరం ఆలోచించింది. ఎంత దూరమంటే... 2041, 2070 సంవత్సరాల వరకు!
ప్రభుత్వానికి అంత దూరదృష్టి ఉండటం చాలా అభినందనీయమే. ఉద్యోగుల ఒత్తిళ్ళకు తలొగ్గి పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) అమలుచేస్తే 2041 సంవత్సరానికి ప్రభుత్వంపై రూ.65,234 కోట్లు, 2071 సంవత్సరంనాటికి రూ. 3,73,000...
8 June, 2023