ఆ ముక్క చంద్రబాబు అంటే బాగుండేది కానీ జగన్ నోట… అబ్బే!
నేడు విశాఖలో జరుగుతున్న సదస్సులో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, హైదరాబాద్ కోల్పోవడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలన్నీ హైదరాబాద్కే పరిమితం అయ్యాయన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందన్నారు.
హైదరాబాద్, బెంగళూరు నగరాల కంటే విశాఖ నగరమే శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు....
5 March, 2024