మంత్రినని మరిచిపోయారు… ఇప్పుడు గుర్తుచేసుకు బాధపడుతున్నారు!
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో తననే నమ్ముకున్న వైసీపి నేతలను, కార్యకర్తలను నడిరోడ్డున విడిచిపెట్టి ఆంధ్రాకు వచ్చేశారు. అధికారంలోకి వచ్చాక తల్లి విజయమ్మని, అంతకు ముందే చెల్లి వైఎస్ షర్మిలని బయటకు పంపించేశారు.
రెండేళ్ళ తర్వాత పలువురు మంత్రులను పదవులలో నుంచి తప్పించేశారు. చివరాఖరుగా ఎన్నికలు దగ్గర పడిన తర్వాత సిట్టింగ్...
23 February, 2024