వైసీపిలో అందరికీ ఒకటే డౌట్: మా నమ్మకం నువ్వేనా జగన్?
గురువారం రాత్రి వైసీపి 8వ జాబితా ప్రకటించింది. దానిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు, కిలారు రోశయ్యకి గుంటూరు ఎంపీ సీటుని ఖరారు చేసింది.
ఈ జాబితాలో కందుకూరు ఇన్చార్జిగా బుర్రా మధుసూధన్ యాదవ్, పొన్నూరు ఇన్చార్జిగా అంబటి మురళి, గంగాధర నెల్లూరు (జీడి నెల్లూరు) ఇన్చార్జిగా కల్లకుత్తూర్ కృపాలక్ష్మిని ఖరారు చేశారు.
మాగుంటకి మళ్ళీ...
29 February, 2024