లోక్సభ ఎన్నికలలో తెలంగాణ సెంటిమెంట్ పండుతుందా?
తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం రెండూ ఊహించలేనివే. ఆ షాక్ నుంచి తేరుకున్న కేసీఆర్, తమ పార్టీకి బ్రహ్మాస్త్రం వంటి ‘తెలంగాణ సెంటిమెంట్’తో లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీపై ప్రయోగించి విజయం సాధించేందుకు సిద్దం అవుతున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను ఆ రివర్ బోర్డుకు అప్పగించేసి తెలంగాణకు తీరని నష్టం,...
7 February, 2024