మేనల్లుడి వివాహానికి జగన్ డుమ్మా… తప్పు ఎవరిది?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలస్లో నేడు వైభవంగా జరిగింది. వారి వివాహానికి విజయమ్మతో సహా బంధుమిత్రులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కానీ చెల్లి వైఎస్ షర్మిల ఇంట్లో జరుగుతున్న ఈ తొలి శుభ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరుకాలేదు!
వైఎస్ షర్మిల ఏపీ...
18 February, 2024