అమరావతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు జాబితా.. పెద్దదే ఉందే!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ఓ భ్రమరావతిగా మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు, టీడీపీపై వ్యక్తిగత, రాజకీయ ద్వేషం, అసూయతోనే జగన్ అమరావతిని వద్దనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మించి చరిత్రలో తన పేరు శాశ్వితంగా లిఖించుకోవచ్చని గ్రహించలేక సిఎం చంద్రబాబు నాయుడు అందించిన ఓ సువర్ణావకాశాన్ని జగన్ కాలదన్నుకున్నారు.
జగన్ అసూయ లేదా అసమర్దత కారణంగా...
24 June, 2025