కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బీజేపితో యుద్ధాలు చేస్తుందో ఎప్పుడు ఆపేస్తుందో ఎవరూ చెప్పలేరు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రధాని మోడీతో కేసీఆర్ చాలా సఖ్యతగా ఉండేవారు. తరచూ ఢిల్లీ వెళ్ళి కలుస్తుండేవారు. తద్వారా రాష్ట్రంలో తనపై పోరాడుతున్న తెలంగాణ బీజేపికి విశ్వసనీయత లేకుండా చేశారు.
ఆ తర్వాత హటాత్తుగా ప్రధాని మోడీపై కేసీఆర్ కత్తులు దూయడం...
26 April, 2025