ఆంధ్రాపై కేసీఆర్ ఎఫెక్ట్.. తగ్గేదెప్పుడు?
భారత్-పాకిస్థాన్ విడిపోయి ఏడున్నర దశాబ్ధాలు గడిచినా నేటికీ పరస్పరం కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి. అదేవిదంగా ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి 11 ఏళ్ళు గడిచినా నేటికీ ఘర్షణ వాతావరణమే నెలకొంది.
ఈ రెండు దేశాలు, రెండు రాష్ట్రాల మద్య ఇటువంటి పరిస్థితి ఎందుకు ఉందో అందరికీ తెలుసు. కనుక పొరుగు దేశంలో, పొరుగు రాష్ట్రంలో...
29 April, 2025