అందరూ విరాళాలు ఇస్తుంటే జగన్…
సిఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సామాన్య ప్రజలు మొదలు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు.
కొంతమంది డబ్బు రూపంలో అందిస్తుంటే, కొందరు నిత్యావసర సరుకులు, ఆహారం అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పలు ఇన్స్యూరెన్స్ కంపెనీలు విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో పాల్గొని వరదల వలన...
11 September, 2024