కల్వకుంట్ల కవిత ఆణిముత్యమే: ఢిల్లీ హైకోర్టు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు పూర్తిగా విముక్తి లభించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసుపై నేడు తుది తీర్పు ప్రకటించింది.
ఈ కేసులో కల్వకుంట్ల కవితతో సహా మొత్తం 23 మందిపై సీబీఐ నమోదు చేసిన కేసులన్నిటినీ కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి జితేందర్ సింగ్ తీర్పు ప్రకటించారు....
27 February, 2026