ఏపీలో దళితులపై దాడులు, సాధికార యాత్రలు… ఆగేదేలే!
ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ పక్క వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సులు వేసుకొని ఊరూరూ తిరుగుతూ సభలు నిర్వహిస్తున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు సభలలో ‘నా బీసీలు, నా ఎస్సీ, నా ఎస్టీలు, నా మైనార్టీలు...’ అంటూ కూనిరాగం తీయడం మరిచిపోరు.
మరోపక్క...
17 November, 2023