వైసీపీ ‘మత్తు’ వదులుతుందా.?
ఏపీలోని లిక్కర్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ తన దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే నేడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23 న విచారణకు హాజరుకావాలని ఈడీ తన నోటీసులో పేర్కొనింది.
అయితే మిథున్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో అరెస్టయ్యి కొన్నాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్...
19 January, 2026