అవినీతికి పాల్పడకపోయినా మరకలు అంటుకున్నాయి కదా?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో మీడియా, ప్రతిపక్షాలన్నీ ప్రధాని మోడీని ఇతర అంశాలపై విమర్శిస్తుంటాయి తప్ప ఎవరూ అయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించడం లేదు. ఎందుకంటే ఆయన ఏనాడూ అవినీతికి పాల్పడలేదు.
వేలకోట్లు ఆస్తులు పోగేసుకోలేదు. తన కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను చేరదీసి లబ్ది కలిగించలేదు. కనుక ఎవరూ ప్రధాని...
6 November, 2025