ట్రంప్ వద్దంటే మానేయాలి… ఎంతిస్తే అంతే తీసుకోవాలి
ఇరాన్ యుద్ధ సంక్షోభంతో చమురు సఫరఫా నిలిచిపోవడంతో భారత్తో సహా పలు దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. వందలాది చమురు నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
భారత్ వద్ద మరో నెల రోజులకు సరిపడే చమురు నిల్వలు ఉన్నప్పటికీ అవి కరిగిపోయేలోగా మళ్ళీ సిద్ధం చేసుకోక తప్పదు.
ఈ నేపధ్యంలో భారత్ అభ్యర్ధన మేరకు నేటి నుంచి 30 రోజుల పాటు...
6 March, 2026