ఎకానమీ క్లాసులో జగన్… చెల్లే నయం!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పక్క ఊరికి వెళ్ళాలన్నా హెలికాఫ్టర్లో వెళ్ళేవారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి దావోస్ సదస్సుకి ప్రత్యేక విమానంలో వెళ్ళివచ్చారు. కానీ ఆ విమాన ఖర్చులకు సరిపడా పెట్టుబడులు తేలేకపోయారు.
ఇక ఢిల్లీకి వెళ్ళాలంటే ప్రత్యేక విమానం తప్పనిసరి. పోనీ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల కోసం వెళ్ళివచ్చేవారా అంటే కానే కాదు....
14 August, 2024