కబుర్లతోనే జగన్ 5 ఏళ్ళు కాలక్షేపం కానీ చంద్రబాబు…
జగన్మోహన్ రెడ్డి ఏపీని 5 ఏళ్ళు పూర్తిగా పాలించారు. ‘విశాఖ రాజధాని’ అయితేనే ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధి చెందుతాయని వాదిస్తూ 5 ఏళ్ళు ఆ కబుర్లతోనే కాలక్షేపం చేశారే తప్ప విశాఖ నగర అభివృద్ధికి చిన్న ప్రయత్నం కూడా చేయలేదు.
కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే విశాఖ నగరానికి వచ్చి భోగాపురం...
12 July, 2024