జగన్ వద్దనుకున్నా ఎన్డీయేతోనే పయనం… తప్పదు మరి!
పార్లమెంట్ నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో నేడు ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే అన్ని పార్టీల ప్రముఖులు (ఎంపీలు) వచ్చి ఓట్లు వేశారు. ఈరోజు సాయంత్రం 5లకు పోలింగ్ ముగించి 6 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి వెంటనే ఫలితం ప్రకటిస్తారు.
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్ధిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి...
9 September, 2025