మద్యం కేసులు… ఇలాగే ఉంటాయి!
మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మంగళవారం బెయిల్పై విడుదలయ్యారు. అయన గత 71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. బయట ఆయన కోసం ఎదురుచూస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
మద్యం కుంభకోణం కేసులన్నీ కొన్నిరోజులు జైలు, బెయిలుతోనే ముగుస్తాయని మొదటి నుంచి అనుకుంటున్నదే. ఎంపీ...
30 September, 2025