లేని లోటు స్పష్టం..?
తాజాగా ముగిసిన టి-20 ప్రపంచ కప్ ను అందుకున్న టీం ఇండియా, పోస్ట్ మ్యాచ్ మాటల్లో టీం దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరియు రవీంద్ర జడేజా.. పొట్టి ఫార్మటు నుండి ఇక వారు రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ఇంకా ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్న ఫాన్స్ కు అప్పుడే ఒక ఎదురు దెబ్బ తాకింది....
7 July, 2024